Exclusive

Publication

Byline

Location

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో MSME పార్క్ - నిర్మాణ పనులపై కీలక ఆదేశాలు

భారతదేశం, జనవరి 9 -- రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. మూడు దశల్లో 175 ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు చేస్తుండగా మొదటిదశ... Read More


వెదర్ అప్డేట్స్ : తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ - ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్ష సూచన..!

భారతదేశం, జనవరి 9 -- నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది శ్రీలంకకి తూర్పు ఈశాన్యందా 160 కి.మీ, పుదిచేరికి ఆగ్నేయంగా 540 కిమీ. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమ... Read More


ఆన్‌లైన్‌లోనే రుణాలు...! పొదుపు సంఘాలకు సీఎం చంద్రబాబు శుభవార్త

భారతదేశం, జనవరి 8 -- మహిళల ఆర్థిక ప్రగతి కోసం తాను స్థాపించిన డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినందుకు సంతోషంగా ఉంద... Read More


కొనసాగుతున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ - భవిష్యత్తులో ఆన్ లైన్ లో కూడా..!

భారతదేశం, జనవరి 7 -- రైతుల్లో నమ్మకం, భరోసా కల్గించేలా కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరి చేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆద... Read More


ఏపీ సీఆర్‌డీఏలో కొత్తగా 754 పోస్టులు - కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్

భారతదేశం, జనవరి 7 -- రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సీఆర్... Read More


2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉండాలి - సీఎం చంద్రబాబు"

భారతదేశం, జనవరి 7 -- 2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్ సాధించామని... ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంత్రులకు, అధికారులకు దిశా న... Read More


అమరావతిలో రెండో విడత భూసేకరణ - ముఖ్యమైన 8 విషయాలు

భారతదేశం, జనవరి 7 -- రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే మూడేళ్లలోపు పూర్తి చేస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి.. రాజధాని పనులను... Read More


ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ - త్వ‌ర‌లో ఇంటి వ‌ద్ద‌నే 41 వైద్య ప‌రీక్ష‌లు..!

భారతదేశం, జనవరి 4 -- డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత వైద్య సేవ‌లు అందించ‌డంలో సానుకూల‌మైన మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. ఈ ... Read More


రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు - ఈనెల 9 వరకు రైతులకు పంపిణీ

భారతదేశం, జనవరి 3 -- భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 22 లక్షల కొత్త పట్టాదారు పాస్ బుక్ ల పంపిణీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. కొత్త పాస్ పుస్తకాల పంపిణీని ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ము... Read More


ఏపీలో రూ. 20కే కిలో గోధుమ పిండి - రేషన్ షాపుల్లో పంపిణీ ప్రారంభం

భారతదేశం, జనవరి 2 -- ఈ కొత్త సంవత్సరం వేళ ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. కిలో గోధుమ పిండిని కేవలం 20 రూపాయలకే అందిస్తోంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 1వ తేదీ నుంచి పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది... Read More