Exclusive

Publication

Byline

Location

ఏపీలో రూ. 20కే కిలో గోధుమ పిండి - రేషన్ షాపుల్లో పంపిణీ ప్రారంభం

భారతదేశం, జనవరి 2 -- ఈ కొత్త సంవత్సరం వేళ ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. కిలో గోధుమ పిండిని కేవలం 20 రూపాయలకే అందిస్తోంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 1వ తేదీ నుంచి పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది... Read More


రేపట్నుంచి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ - గ్రామసభల ద్వారా అందజేత

భారతదేశం, జనవరి 1 -- రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. శుక్రవారం(జనవరి 2) నుంచి ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. జనవరి 2 నుంచి 9 వరకు రెవెన్యూ గ... Read More


ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - 22ఏ జాబితా నుంచి 5 రకాల భూములు తొలగింపు

భారతదేశం, జనవరి 1 -- కొత్త సంవత్సరం వేళ 22ఏ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సంతకం చేశార... Read More


ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు - నేటి నుంచి అమల్లోకి..! ముఖ్యమైన వివరాలు

భారతదేశం, డిసెంబర్ 31 -- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రంపచోడవరం ప్రధాన కార్యాలయంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయగా. మార్కాపురం కేంద్రంగా మార్కాపురం... Read More


జిల్లాల పునర్విభనపై కొనసాగుతున్న కసరత్తు - తెరపైకి మార్పుచేర్పులు

భారతదేశం, డిసెంబర్ 28 -- జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పుచేర్పులతో ముందుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌పై... Read More


జిల్లాల పునర్విభజనలో కొద్దిపాటి మార్పులు...! ఈనెల 31న ఫైనల్ నోటిఫికేషన్

భారతదేశం, డిసెంబర్ 27 -- ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. పునర్విభజనపై గత నెల 27న జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్ ... Read More


జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు - ఈసారి ఎన్ని రోజులంటే..?

భారతదేశం, డిసెంబర్ 26 -- సంక్రాంతి వస్తుందంటే చాలు సెలవుల కోసం బడి పిల్లలు ఎదురూచూస్తుంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సొంత ఊర్లకి పయనమవుతారు. సరదాగా వారంరోజుల పాటు బంధువులు, గ్రామస్థులతో సంతోషంగా ... Read More


ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు - ఇకపై అలాంటి వారందరికీ ప్రత్యామ్నాయ ఉద్యోగాలు...!

భారతదేశం, డిసెంబర్ 26 -- మెడికల్‌ అన్‌ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో. ఆర్టీసీ ... Read More


రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం - హైకోర్టు నిర్మాణ పనులు ప్రారంభం

భారతదేశం, డిసెంబర్ 25 -- రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. ప్రత్యేక పూజల తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలి... Read More


అమరావతిలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ - స్మృతివనంపై సీఎం చంద్రబాబు ప్రకటన

భారతదేశం, డిసెంబర్ 25 -- రాష్ట్ర రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గురువారం వెంకటపాలెంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహ... Read More